చంద్రబాబును టార్గెట్ చేసిన బీజేపీ

చంద్రబాబును టార్గెట్ చేసిన బీజేపీ

0
30
Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai. *** Local Caption *** Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును భారీ స్థాయిలో టార్గెట్ చేసిందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి…. ఇప్పటి వరకు అధికార వైసీపీని, సీఎం జగన్ పై ఒంటెద్దుకాలులా లేచిన బీజేపీ ఇప్పుడు చంద్రబాబును కూడా టార్గెట్ చేసింది…

టీడీపీ నాయకులు గతంలో అధికార బలంతో వేల కోట్లు దోచుకున్నారని పోలవరం టెండర్లలో విచ్చలవిడిగా కమీషన్లు తీసుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది… 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఏపీలో బీజేపీ నష్టపోయిందని అంటున్నారు…

దశాబ్దాలకాలంనాటినుంచి రాష్ట్రంలో బీజేపీ ఎదగనివ్వ కుండా అడ్డుకుంటూ వచ్చారని బీజేపీ అధిష్టాం మండిపడింది… ఇక నుంచి తాము ఒంటరిగా ఉంటామని ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రధాన పోటీ బీజేపీనే అని స్పష్టం చేసింది….