సంచలనం అదే సీన్ ను రిపీట్ చేస్తున్న జగన్ సోదరుడు…

సంచలనం అదే సీన్ ను రిపీట్ చేస్తున్న జగన్ సోదరుడు...

0
37

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహణ్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాక్దానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు… సంక్షేమ పథకాల అమలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు…

దీంతో ఆయన తనను సీఎం పీఠంపై కూర్చోపెట్టిన పులివెందుల ప్రజలను కలువలేకపోతున్నారు… కలవాలని ఉన్నప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా పులివెందులను మీస్ అవుతున్నారు… అయితే ఇప్పుడు ఆ కోరత లేకుండా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చేస్తున్నారు..

పులివెందుల ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అలాగే వారి సమస్యలను దగ్గరుండి చూసుకుంటున్నారు… అంతేకాదు సెకండ్ సీఎంగా పాపులారిటి పొందుతున్నారు… సీఎం పదవిలో బిజీగా ఉన్న జగన్ కు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని భావించి రాష్ట్రస్థాయి నాయకులు కూడా అవినాష్ తో భేటీ అవున్నారు…

గతంలో కూడా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి నాయకులను వైఎస్ వివేకానంద రెడ్డి చూసుకునే వారు…. ఇప్పుడు అదే సీన్ ను అవినాష్ రెడ్డి రిపీట్ చేస్తున్నారు…