విశాఖలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం… ఎంత మంది మృతి చెందారంటే…

-

విశాఖలో ఎల్ జీ గ్యాస్ లీక్ ఘటన మరిచిపోక ముందే మరో ఘటన విషాదాన్ని నింపింది…పరవాడ పార్మాసిటిలో విషవాయువు లీక్ అవ్వడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు… సైనర్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది… ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు…

- Advertisement -

నలుగురు తీవ్ర అస్వస్తతకు గురి అయ్యారు… దీంతో వారిని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు… మృతులను షిఫ్ట్ ఇంచార్జ్ నరేంద్ర, గౌరి శంకర్ గా గుర్తించారు.. అస్వస్తతకు గురి అయిన వారు చంద్రశేఖర్, ఆనంద్ బాబు, జానకి రామ్, అలాగే సూర్యనారాయణగా గుర్తించారు…

వీరిలో హెల్పర్ చంద్రశేఖర్ పరిస్థితి విషయంగా ఉందని తెలుస్తోంది… కాగా లీకైన గ్యాస్ ను బెంజిమెడిజోల్ వెపర్ గా గుర్తించారు… ఇటీవల స్టైరన్ గ్యాస్ లీక్ మర్చిపోక ముందే పరవాడ ఫార్మాసిటీలో మళ్లీ గ్యాస్ లీక్ కావడం ఇద్దరు మృతి చెందడంతో విశాఖ వాసులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఫోన్ ట్యాపింగ్.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తోంది?

తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త...

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...