షాక్ ఇచ్చిన క్రికెటర్ సురేష్ రైనా..

-

ఐపీఎల్ 2020 నుంచి తప్పుకుని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు షాక్ ఇచ్చాడు సురేష్ రైనా… ఆయన వ్యక్తి గత కారణాలవల్ల ఈ సీజన్ కూ దూరం అవుతున్నారని చెన్నై సూపర్ కింగ్స్ తమ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది…

- Advertisement -

ఆయన దుబాయ్ నుంచి భారత్ కు తిరిగి వచ్చాడని చెప్పింది… రైనా తోపాటు ఆయన కుటుంబానికి మద్దతుగా ఉంటాని ట్వీట్ చేసింది… కాగా ఇటీవలే సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే…

Suresh Raina has returned to India for personal reasons and will be unavailable for the remainder of the IPL season. Chennai Super Kings offers complete support to Suresh and his family during this time.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

AP BJP | ఏపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

AP BJP | త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ...

Anasuya | జనసేన తరపున ప్రచారం చేస్తా.. అనసూయ వ్యాఖ్యలు వైరల్..

సినీ నటి అనసూయ(Anasuya) ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....