మైదా పిండి గోదుమ పిండి అట్టేసింది చివరకు ఆస్పత్రి బెడ్ ఎక్కింది

-

చాలా మంది ఇంట్లో సింపుల్ గా అయిపోతుంది కదా అని అట్లు అవే దోశెలు వేస్తూ ఉంటారు, కొందరు మైదా, శనగపిండి, వరిపిండి, గోదుమపిండి, బొంబాయ్ రవ్వ కలిపి రక రకాల దోశెలు వేస్తారు, టేస్ట్ బాగుంటాయి.. కాని కొందరికి అవి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చుతాయి.

- Advertisement -

అయితే ఇలాంటి పిండి కలిపే సమయంలో జల్లించడం మాత్రం మర్చిపోతే , అది చాలా ప్రమాదకరం, అయితే నగరంలో భవాణి అనే ఆమె ఈ వర్షంలో ఇంట్లో దోశెలు వేసుకోవాలి అని ఇలా మైదా గోదుమ పిండి కలిపింది, అయితే ఆమె వాటిని జల్లించలేదు.

దాదాపు రెండు నెలలు అయింది ఆ పిండి తీసుకుని అందులో చిన్న చిన్న లార్వాలు ఉన్నాయి, ఆమె వాటిని చూడలేదు కారం కలపడంతో పిండి లో కనిపించలేదు, చివరకు ఆ దోశెలు తిన్న గంటకి కడుపులో నొప్పి మొదలైంది.. ఆస్పత్రిలో చేర్చారు, సో ఫుడ్ పాయిజన్ అయింది ఇలా ఇష్టం వచ్చినట్లు శుభ్రత లేకుండా ఫుడ్ మాత్రం తీసుకోకండి.. జాగ్రత్త..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...