రంజీ ట్రోఫీ ఫైనల్ లో ముంబయి Vs మధ్యప్రదేశ్..టైటిల్ గెలిచేదెవరు?
రంజీ ట్రోఫీ 2022 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. నేటి ఫైనల్లో ముంబయి- మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో 41 సార్లు టైటిల్ గెలుచుకున్న ముంబయి..ఒకవైపు 23ఏళ్ల తర్వాత తుదిపోరుకు చేరుకున్న...
Flash: టీమిండియా స్టార్ క్రికెటర్ కు కరోనా
టీమిండియా స్టార్ క్రికెటర్ అశ్విన్ కోవిడ్ బారిన పడ్డాడు. దీంతో అతడు ఇంగ్లాండ్తో టెస్టు మ్యాచ్కు ఆలస్యంగా బయలుదేరనున్నాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత టెస్టు జట్టు అక్కడికి చేరుకొని సాధన చేస్తున్నారు....
గత 8 నెలల్లో ఆరుగురు కెప్టెన్లు-ప్రణాళికతో జరిగిందా?..ద్రావిడ్ క్లారిటీ
గత 8 నెలల్లో ఆరుగురు కెప్టెన్లు. ఇది ఇండియా క్రికెట్ జట్టు పరిస్థితి. అయితే భవిష్యత్తులో కెప్టెన్ ను నిర్ణయించడానికి ఇలా ప్రణాళిక రచించారని తెలుస్తుంది. తాజాగా ఈ వార్తపై ప్రధాన కోచ్...
పంతా?..కార్తీకా? టీ20 ప్రపంచకప్ లో చోటెవరికి?
ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాక ఆ ఖాళీని భర్తీ చేసే ఆటగాడిగా రిషబ్ పంత్ పేరు తెచ్చుకున్నాడు. టెస్టుల్లో కూడా T20 తరహా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతని సొంతం. ధనాధన్...
IND Vs SA- చివరి మ్యాచ్ పై ఉత్కంఠ..గెలిచినోళ్లదే సిరీస్
సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన టీమ్ఇండియా మిగతా రెండు మ్యాచుల్లో గెలిసి అదిరే ప్రదర్శన కనబరిచింది. అయితే ఇప్పుడు ఐదో 20 పోరుకు రంగం...
15 ఏళ్ల తర్వాత..దినేష్ కార్తీక్ ధనా ధన్ ఇన్నింగ్స్
దినేష్ కార్తీక్ ప్రస్తుతం టీంఇండియాలో ప్రముఖంగా వినిపిస్తున్న ఆటగాడి పేరు. జట్టులో ఇక చోటు దక్కడమే కష్టం అనుకున్న తరుణంలో ఐపీఎల్ 2022 పుణ్యమా అని తన ఆటతో భారత జట్టులో చోటు...
టీమ్ఇండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్య..వైస్ కెప్టెన్ ఎవరో తెలుసా?
ప్రస్తుతం యంగ్ ప్లేయర్స్ తో కూడిన ఇండియా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. తొలి రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ఇండియా మూడో మ్యాచ్ లో...
ఐపీఎల్ ఫ్యాన్స్ కు పండగే..ఇక నుంచి ఐసీసీ ప్రత్యేక షెడ్యూల్!
గత రెండు మూడు రోజులుగా ఐపీఎల్ వార్తల్లో నిలుస్తుంది. వచ్చే ఐదేళ్లకుగాను మీడియా ప్రసార హక్కులు రూ.48,390 కోట్లకు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో...
T20 ప్రపంచకప్: డీకేపై గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు
దినేష్ కార్తీక్ ప్రస్తుతం టీంఇండియాలో ప్రముఖంగా వినిపిస్తున్న ఆటగాడి పేరు. జట్టులో ఇక చోటు దక్కడమే కష్టం అనుకున్న తరుణంలో ఐపీఎల్ 2022 పుణ్యమా అని తన ఆటతో భారత జట్టులో చోటు...
సిరీస్పై సఫారీల కన్ను..పంత్ సేనకు చావో రేవో!
సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన టీమ్ఇండియా నేడు మూడో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ఇండియాకు చావోరేవో కాగా సఫారీలు ముచ్చటగా మూడో మ్యాచ్...