నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే వినూత్నంగా ప్రయత్నించారు. రాత్రి ఒంటరిగా బైకుపై తిరుగుతూ కాలనీలను సందర్శించారు. ఈ ఘటన హైదరాబాద్లోని మెహదీపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే కౌసల్ మోయునుద్దీన్(MLA...
హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని చేయడానికి గొప్ప ప్లేస్ గా సర్టిఫికేట్ పొందిన L&T మెట్రో రైలు (హైదరాబాద్)...
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ...