ప‌వ‌న్ కు బిగ్ షాక్ జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక ఫ్యామిలీ సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి….

-

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ కు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది… పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ త‌న‌యుడు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… పార్టీలోకి చేరేందుకు వ‌చ్చిన వెంక‌ట్ రామ్ కు జ‌గ‌న్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు…

- Advertisement -

కాగా 2019 ఎన్నిక‌ల్లో రాపాక జ‌న‌సేన‌ పార్టీ త‌ర‌పున గెలిచిన సంగ‌తి తెలిసిందే ఆ త‌ర్వాత కొన్ని రోజులకే ఆయ‌న వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు… అసెంబ్లీ స‌మావేశాల్లో రాష్ట్రంలో వైసీపీ స‌ర్కార్ చేస్తున్న కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌శంశ‌లు కురిపించారు…

రాపాక జ‌న‌సేన పార్టీలో ఉంటూ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేయ‌డం గ‌మనార్హం… కాగా సాంకేతికంగా జ‌న‌సేన‌లో ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న రాపాక వ‌ర‌ప్ర‌సాద్ పార్టీ మారితే చిక్కులు రాకుండా ఉండేందుకు జ‌న‌సేనలో కొన‌సాగుతున్నార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఫోన్ ట్యాపింగ్.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తోంది?

తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త...

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...