Viveka Murder Case |వైఎస్ భారతి సహాయకుడికి నోటీసులు
Viveka Murder Case |వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతోంది. వైఎస్ భారతి(YS Bharathi) వ్యక్తిగత సహాయకుడు నవీన్ కు సిబిఐ మరోసారి నోటీసులు ఇవ్వనుంది. రెండు రోజుల్లో నవీన్...
Italy Boat Accident |ఘోర పడవ ప్రమాదం.. 59 మంది మృతి
Italy boat accident | ఇటలీలో ఆదివారం ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 59కి చేరింది. ఇవాళ మరో 19 మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ఉదయం దక్షిణ...
Rakshitha |వరంగల్లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణం ఇదే!
Rakshitha | వరంగల్లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యువకుడి వేధింపులు తాళలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లికి చెందిన రక్షిత...
Medico Preethi | ఫలించని వైద్యుల ప్రయత్నం.. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి
Medico Preethi | వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి మృతిచెందింది. గత ఐదురోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి ఆదివారం తుదిశ్వాస...
ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు.. 4 రోజుల తర్వాత చూస్తే..!!
Prakasam | ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే అద్దంకి మండలం జే...
పల్నాడులో సంచలనం… వ్యక్తిని ముక్కలుగా నరికి..
Palnadu |పల్నాడు జిల్లా దాచేపల్లిలో దారుణ హత్య కలకలం రేపింది. సైదులు అనే వ్యక్తిని దుండగులు గొడ్డలితో ముక్కలుగా నరికి చంపారు. అనంతరం ముక్కలుగా నరికిన శరీర భాగాలను తగలబెట్టారు. దాచేపల్లి మోడల్...
Karnataka | బస్సులో మహిళపై మూత్రం పోసిన యువకుడు
Karnataka |కర్ణాటకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బస్సులో నిద్రపోతున్న మహిళపై ఓ యువకుడు మూత్రం పోసిన విషయం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. విజయపూర నుంచి ఓ నాన్ ఏసీ స్లీపర్ బస్సు...
ముగిసిన అంత్యక్రియలు.. దివికేగిన తారకరత్న
Tarakaratna: నందమూరి తారకరత్న అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో కొద్దిసేపటి క్రితం ముగిశాయి. కుటుంబ సభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తారకరత్న కు తుది వీడ్కోలు పలికారు. ఫిలింఛాంబర్ నుంచి తారకరత్న అంతిమయాత్ర...
కొంప ముంచిన ఫ్రెండ్షిప్.. రూ.కోటి 60 లక్షల మోసం
ఈజీగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో కొందరు యువకులు భారీ మోసానికి తెరలేపారు. వ్యసనాలకు అలవాటై మోసాలకు పాల్పుడుతున్న ఐదురుగు నిందితులను రాచకొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అన్సారీ, ముర్షీద్,...
కూతురు రహస్యంగా అలా చేస్తోందని కన్నతండ్రి దారుణం
Palnadu district: కూతురు అదే పనిగా ఫోన్ మాట్లాడుతోందని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏపీలో పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో సోమవారం...