Achaleshwar Mahadev | సాధారణంగా శివాలయాల్లో శివలింగాన్ని లేదా శివుని విగ్రహాన్ని పూజిస్తుంటారు. కానీ ఈ ఒక్క ఆలయంలో మాత్రం శివుని వేలిని మాత్రమే పూజిస్తారు. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. అయితే...
సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాకతో వేములవాడ పట్టణాభివృద్ధి పరుగులు పెట్టడం ప్రారంభించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ ఈరోజు శంకుస్థాపన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు....
వేములవాడ ఆలయ(Vemulawada Temple) అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అభివృద్ధి పనులను శరవేగంగా ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రూ.127.65 కోట్ల నిధులను మంజూరు...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని, ఇదంతా వైసీపీకి తెలిసే జరిగిందంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పవిత్రతను భ్రష్టు...
TTD | తిరుపతి లడ్డూ ప్రసాదంపై కొన్ని రోజులుగా ప్రచారమవుతున్న వార్తలపై టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి స్పందించారు. అలాంటి అపోహలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని భక్తులను హెచ్చరించారు. కొందరు దళారీలు...
వైశాఖ శుద్ధ తదియను "అక్షయ" తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే నాశనం లేకపోవడం, దినదినాభివృద్ది చెందడం అని అర్థం. ఈ అక్షయ తృతీయను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి...
తెలంగాణ కుంభమేళా మేడారం(Medaram) మహా జాతర ప్రారంభమైంది. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ జాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో దారులన్ని మేడారం వైపే కదిలాయి....
మేడారం(Medaram) మహా జాతర ఫిబ్రవరి 21న ప్రారంభం కానుంది. జాతరకి ఇంకా 16 రోజులు గడువుంది. కానీ ఇప్పటికే గద్దెలను దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నేడు ఆదివారం సెలవు కావడంతో...
బర్డ్ ఫ్లూ(Bird Flu), గులియన్ బారీ సిండ్రోమ్(GBS) రెండు తెలంగాణ ప్రజలకు తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కాగా ఈ విషయాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం...
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్(Nara Lokesh)ను విశాఖపట్నం విమానాశ్రయంలో ఆశా వర్కర్స్ కలిశారు. ఈ సందర్బంగానే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆయనకు వినతి...
తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఇన్ఛార్జ్ను నియమించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మున్షి పనితీరు నచ్చకనే ఏఐసీసీ(AICC) ఈ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె...
తెలంగాణ కాంగ్రెస్ కీలక మార్పు చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టిన దీపాదాస్ మున్షీ(Deepa Das Munshi)ని ఇన్ఛార్జ్ పదవి నుంచి...
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...