తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శ్రుతి ఓజా ఫలితాలను విడుదల...
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ(Mega DSC) నోటిఫికేషన్...
AP DSC Notification |ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 6,100 పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) రిలీజ్ చేశారు. పరీక్షల నిర్వహణ కోసం...
ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) ఎట్టకేలకు విడుదలైంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 2,280 ఎస్టీజీ పోస్టులు,...
US Consulate jobs | తెలుగు రాష్ట్రాల ప్రజలకు వీసా సేవలు అందించే హైదరాబాద్ అమెరికా కాన్సులేట్ జనరల్ ఇచ్చిన ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాపీ మేస్త్రీ కావాలంటూ...
AP Inter, SSC Exams Schedule to be Released | ఏపీలో పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) విడుదల చేశారు. మార్చి 18 నుంచి...
Group 2 Notification |ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ(APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 81 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు....
ఏపీలో రాష్ట్రంలో సీబీఎస్ఈ(CBSE) గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు...
యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా 'ప్రసన్న వదనం(Prasanna...
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...