పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
తెలంగాణలోని పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్(CM KCr) గుడ్ న్యూస్ చెప్పారు. ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించి వైద్యశాఖలో నవశకానికి అడుగులు వేశారు కేసీఆర్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 9...
నిఫా వైరస్ కలకలం.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్
కేరళలో నిఫా వైరస్(Nipah Virus) కలకలం రేగింది. ఈ వైరస్ సోకి ఇప్పటికే ఇద్దరు మరణించారని, మరో నలుగురు వైరస్ బారిన పడ్డారని కేరళ ప్రభుత్వం ధ్రువీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది. కోజికోడ్...
తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ
తెలంగాణ మహిళలకు మరో గుడ్ న్యూస్ అందించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా...
స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి ఆన్లైన్ డెలివరీలకు బ్రేక్
G 20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ నగరం ముస్తాబయింది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దేశాల అధినేతలు, వారి తరపున ప్రతినిధులు రానుండడంతో దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎలాంటి...
మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన చంద్రయాన్-3 మిషన్
దేశ కీర్తిని ప్రపంచ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిపిన చంద్రయాన్-3(Chandrayaan 3) మిషన్ మరో అద్భుతాన్ని సృష్టించింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ మరోసారి సేఫ్ ల్యాండ్ అయింది. భవిష్యత్ లో చంద్రుడిపై...
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త
తెలంగాణ రైతులకు(Telangana Farmers) ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి శుభవార్త చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో రైతుల లక్ష రూపాయల వరకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్ 11 నాటికి...
ఉద్యోగులకు శుభవార్త.. TS RTC కీలక నిర్ణయం
టీఎస్ ఆర్టీసీ(TSRTC) ఉద్యోగులకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ కీలక ప్రకటన చేశారు. ‘‘తమ ఉద్యోగులకు మరో విడత కరువు...
గుడ్ న్యూస్.. దిగొచ్చిన LPG కమర్షియల్ సిలిండర్ ధర
LPG Price | ఇళ్లలో వాడే వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర సర్కారు తగ్గించిన కొన్నిరోజుల్లోనే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా దిగొచ్చింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్...
అది ప్రతీ భారతీయుడి బాధ్యత: సీఎం కేసీఆర్
హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో స్వాంతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చీఫ్ గెస్ట్గా హాజరై ప్రసంగించారు. భారత స్వాతంత్ర్య సమరం ప్రపంచ...
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఆ కంపెనీ భారీ పెట్టుబడి!
తెలంగాణకు పెట్టబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్(KTR) విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. తాజాగా.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో భారీ...