లాలూ ప్రసాద్ యాదవ్ కి సీబీఐ కోర్టులో ఊరట
బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కి సిబిఐ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. 3 నెలల కిత్రం సింగపూర్ లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న లాలు మొదటిసారి...
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను(YS Sharmila) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద...
నవజీవన్ ఎక్స్ప్రెస్లో టికెట్ కలెక్టర్ పై దాడి
మహబూబాబాద్(Mahabubabad) రైల్వై స్టేషన్లో కొందరు ప్రయాణికులు హల్చల్ చేశారు. నవజీవన్ ఎక్స్ప్రెస్లో టికెట్ విషయంలో రైల్వే టీసీపై ఇద్దరు ప్రయాణికులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఉదయం...
కేసీఆర్ సర్కార్కు.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
Supreme Court |బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు జులై 31కి వాయిదా వేసింది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దని నిబంధన ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అప్పటి...
రాహుల్ గాంధీ సారీ చెప్పాల్సిందే: కేంద్ర మంత్రి
భారత ప్రజలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. ఒక ప్రతిపక్ష నేత అయి ఉండి.. విదేశాలకు వెళ్లి భారత న్యాయవ్యవస్థను, సైన్యాన్ని,...
ముగిసిన BRS MLC కవిత ఈడీ విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఈడీ విచారణ ముగిసింది. ఇవాళ(మార్చి 11) ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకూ కొనసాగింది. మొత్తం 9 గంటలపాటు ప్రశ్నలతో...
‘మోడీ జిందాబాద్.. అంటే కవితకు ఏ సమస్య ఉండదు’
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో వ్యవహారంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) శనివారం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ మాజీ సీఎం మనీశ్ సిసోడియా, అరుణ రామచంద్ర...
ట్రాన్స్జెండర్లపై ఆంక్షలు.. రోడ్డుమీద కనిపిస్తే 6 నెలలు జైలు శిక్ష
Maharashtra |మహారాష్ట్ర రెండో రాజధాని అయిన నాగ్పూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ( సీఆర్పీసీ)లోని సెక్షన్ 144 కింద నగర పోలీసు చీఫ్ అమితేష్ కుమార్ ఇటీవల...
ప్రియాంక గాంధీ పీఏ సందీప్పై కేసు నమోదు
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పర్సనల్ సెక్రటరీ సందీప్ సింగ్పై ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో కేసు నమోదయ్యింది. బిగ్ బాస్ -16 ఫైనలిస్ట్ అయిన అర్చనా గౌతం తండ్రి గౌతం...
సర్కార్ శుభవార్త.. గోవా వెళ్లాలనుకుంటున్నారా..?
Indigo airline service |గోవా వెళ్లాలనుకునే రాష్ట్ర ప్రజలకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాధారణంగా మనం విజయవాడ లేదా వైజాగ్ నుంచి గోవాకు వెళ్లాలంటే ఎంతో కష్టమైనా తప్పనిసరి పరిస్థితుల్లో ట్రైన్లో...