జాతీయం

Meenakshi Natarajan | తెలంగాణ కాంగ్రెస్‌కు నూతన ఇన్‌ఛార్జ్

తెలంగాణ కాంగ్రెస్ కీలక మార్పు చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టిన దీపాదాస్ మున్షీ(Deepa Das Munshi)ని ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొలగించింది పార్టీ అధిష్ఠానం. ఆమె స్థానంలో...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో ఫైబర్ (Jio Fiber), ఎయిర్ ఫైబర్ (AirFiber), పోస్ట్‌ పెయిడ్ వినియోగదారులకి రెండు సంవత్సరాల ఉచిత యూట్యూబ్ ప్రీమియం(Youtube Premium)...

Maha Kumbh Mela | మహా కుంభమేళాలో మరో ఆధ్యాత్మిక అద్భుత ఘట్టం

మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay Yantra) ఏర్పాటు చేయనున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి...
- Advertisement -

Delhi Elections | BJP మేనిఫెస్టోలో సంచలన హామీ?

Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్కటిగా ఉచితాలను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలకు పోటీగా...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. కర్ణాటకలో రెండు కేసులు, గుజరాత్ లో ఒక...

Maha Kumbh Mela | భక్తులకు అలర్ట్.. మహాకుంభమేళా కోసం ప్రత్యేక వెబ్ పేజ్

మహా కుంభమేళాకు(Maha Kumbh Mela) ప్రయాగ్ రాజ్ ముస్తాబవుతోంది. ఉత్తర్ ప్రదేశ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ ఉత్సవం జరగనుంది. మహాకుంభమేళాకి ప్రపంచవ్యాప్తంగా సుమారు...
- Advertisement -

PM Modi | ఢిల్లీ ఎన్నికలపై మోడీ ఫోకస్.. రేపు ఢిల్లీలో పర్యటన

ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ(PM Modi) దృష్టి సారించారు. అందులో భాగంగా రేపు హస్తినలో మోడీ పర్యటించనున్నారు. ఢిల్లీలో పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అశోక్ విహార్ లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్ లో ఆర్థికంగా...

Union Cabinet | రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఆంగ్ల నూతన సంవత్సరం వేళ రైతుల కోసం కేంద్ర క్యాబినెట్(Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకం అయినా ప్రధానమంత్రి 'ఫసల్ బీమా యోజన'ను మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది. ఈ...

Latest news

Minister Satya Kumar | ‘బర్డ్‌ఫ్లూపై ఆందోళన వద్దు: మంత్రి సత్యకుమార్

బర్డ్ ఫ్లూ(Bird Flu), గులియన్ బారీ సిండ్రోమ్(GBS) రెండు తెలంగాణ ప్రజలకు తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కాగా ఈ విషయాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం...

Nara Lokesh | ‘మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు’.. లోకేశ్‌కు ఆశావర్కర్ల వినతి

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh)ను విశాఖపట్నం విమానాశ్రయంలో ఆశా వర్కర్స్ కలిశారు. ఈ సందర్బంగానే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆయనకు వినతి...

Mahesh Kumar Goud | మున్షిపై ప్రచారాలు అవాస్తవం: మహేష్

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌‌ఛార్జ్‌ను నియమించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మున్షి పనితీరు నచ్చకనే ఏఐసీసీ(AICC) ఈ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె...

Meenakshi Natarajan | తెలంగాణ కాంగ్రెస్‌కు నూతన ఇన్‌ఛార్జ్

తెలంగాణ కాంగ్రెస్ కీలక మార్పు చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టిన దీపాదాస్ మున్షీ(Deepa Das Munshi)ని ఇన్‌ఛార్జ్ పదవి నుంచి...

Eatala Rajender | ‘మోదీతో పరాచకాలా రేవంత్.. ప్రజలే బుద్ది చెప్తారు’

ప్రధాని మోదీ కులాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా...

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...

Must read

Minister Satya Kumar | ‘బర్డ్‌ఫ్లూపై ఆందోళన వద్దు: మంత్రి సత్యకుమార్

బర్డ్ ఫ్లూ(Bird Flu), గులియన్ బారీ సిండ్రోమ్(GBS) రెండు తెలంగాణ ప్రజలకు...

Nara Lokesh | ‘మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు’.. లోకేశ్‌కు ఆశావర్కర్ల వినతి

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh)ను విశాఖపట్నం విమానాశ్రయంలో ఆశా వర్కర్స్...