సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) తాజాగా స్పీడ్ పెంచింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి పలు రాష్ట్రాల అధికారులపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా...
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు (Loksabha Elections 2024) కు నగారా మోగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం...
దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు సమయం ఆసన్నమైంది. రేపు(శనివారం) మధ్యాహ్నం షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా,...
కొంతకాలంగా వేచి చూస్తున్న ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్...
మధ్యప్రదేశ్ రాష్ట్ర సచివాయంలో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. రాజధాని భోపాల్లోని వల్లభ్ భవన్లో శనివారం ఉదయం 9:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వల్లభ్ భవన్ నుంచి భారీగా...
మహిళా దినోత్సవం రోజున ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ ఛైర్పర్సన్, రచయిత్రి సుధామూర్తి(Sudha Murthi)ని రాజ్యసభకి నామినేట్ చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్...
దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ మహిళా దినోత్సవ కానుక అందించారు. వంటగ్యాస్ ధర(Gas Cylinder Price)ను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. "మహిళా దినోత్సవ సందర్భంగా మా ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరను 100...
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్ నగర్లో ఓ రేంజ్లో జరుగుతున్నాయి. దాదాపు రూ.1000కోట్లతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మూడు...
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్ రాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనంతరం ఝార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్న సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ...
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితదే కీలక పాత్ర అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ...
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) తాజాగా స్పీడ్ పెంచింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి పలు రాష్ట్రాల...
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender)పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar)కు...
మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత...