దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు సమయం ఆసన్నమైంది. రేపు(శనివారం) మధ్యాహ్నం షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా,...
కొంతకాలంగా వేచి చూస్తున్న ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్...
మధ్యప్రదేశ్ రాష్ట్ర సచివాయంలో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. రాజధాని భోపాల్లోని వల్లభ్ భవన్లో శనివారం ఉదయం 9:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వల్లభ్ భవన్ నుంచి భారీగా...
మహిళా దినోత్సవం రోజున ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ ఛైర్పర్సన్, రచయిత్రి సుధామూర్తి(Sudha Murthi)ని రాజ్యసభకి నామినేట్ చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్...
దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ మహిళా దినోత్సవ కానుక అందించారు. వంటగ్యాస్ ధర(Gas Cylinder Price)ను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. "మహిళా దినోత్సవ సందర్భంగా మా ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరను 100...
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్ నగర్లో ఓ రేంజ్లో జరుగుతున్నాయి. దాదాపు రూ.1000కోట్లతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మూడు...
పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖారారైంది. ఈ మేరకు షెడ్యూల్ను పీఎంవో అధికారులు ప్రకటించారు. మార్చి మొదటి వారంలో రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. అలాగే...
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఎవరైనా పీచు మిఠాయిని తయారు చేసినా, విక్రయించినా కఠిణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది....
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...
ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం...
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా...