ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కుస్తీ… టికెట్ దక్కేది ఎవరికి?
హస్తం పార్టీలో టికెట్ల కేటాయింపుల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఈ నెలాఖరు వరకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం నుంచి పంపించిన జాబితాపై ఏఐసీసీ స్క్రీనింగ్...
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీకి ఎదురు దెబ్బ
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్ల కేటాయింపులపై ఏపీకి ఎదురు దెబ్బ తగిలింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ ను ఆశించిన ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది....
పెరిగిన ఎన్నికల స్పీడ్.. తెలంగాణ ఈసీ అనూహ్య నిర్ణయం
తెలంగాణలో ఎన్నికల జోష్ పెరిగింది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల వరకు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. అధికారం చేజిక్కించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఈ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్: సుప్రీం కోర్టులో కవితకు భారీ ఊరట
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు( Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు గురువారం కవితకు నోటీసులు అందించారు. ఈ నోటీసులను...
పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
తెలంగాణలోని పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్(CM KCr) గుడ్ న్యూస్ చెప్పారు. ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించి వైద్యశాఖలో నవశకానికి అడుగులు వేశారు కేసీఆర్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 9...
లిక్కర్ స్కామ్ లో నోటీసులు.. స్పందించిన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఈడీ మరోసారి నోటీసులు అందించింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది. అరుణ్ రామచంద్ర పిల్ల అప్రూవర్ గా మారిన...
బీసీలకు టికెట్ల కేటాయింపు పై కాంగ్రెస్ హైకమాండ్ కీలక ఆదేశాలు
బీసీలకు 60 సెగ్మెంట్లు కేటాయించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా హస్తం పార్టీలో డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు బీసీలకు ఏయే సీట్లు ఇవ్వాలనేది.. వెంటనే...
తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ
తెలంగాణ మహిళలకు మరో గుడ్ న్యూస్ అందించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా...
హోంగార్డు రవీందర్ మృతి.. ఆసుపత్రి వద్ద భార్య ఆందోళన
జీతాలు సరిగా ఇవ్వడం లేదని.. అధికారుల వేధింపులు భరించలేక ఇటీవల ఆత్మహత్యయత్నం చేసిన హోంగార్డు రవీందర్(Home guard Ravinder) మృతిచెందారు. అపోలో ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న రవీందర్ ఇవాళ ఉదయం...
ఇండియా పేరు మార్పుపై రేవంత్ రెడ్డి రియాక్షన్
దేశం పేరు మారిస్తే పేదల జీవితాల్లో వచ్చే మార్పు ఏమిలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ వల్ల ప్రజలకు ముప్పు ఏర్పడిందన్నారు. దీనికి మణిపూర్ అల్లర్లు నిదర్శనమన్నారు. 2014లో ఎన్డీఏ...