పేపర్ లీకేజీ వ్యవహారం చిన్న విషయం కాదు.. 30 లక్షల మంది భవిష్యత్తు: RSP
RS Praveen Kumar |టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కొన్నేళ్లగా ఇళ్లకు దూరమై కోచింగ్ సెంటర్లకు పరిమితమైన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతోన్న నిరుద్యోగులు ఈ...
కాన్వాయ్లోకి ప్రైవేట్ వాహనం.. ఎమ్మెల్యే కారుకు ప్రమాదం
అధికార బీఆర్ఎస్కు చెందిన నిజామాబాద్ పట్టణ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా(Bigala Ganesh Gupta)కు పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల 44వ జాతీయ రహదారి ఫ్లై ఓవర్...
అమాయకుల ప్రాణాలే పోతున్నాయి: కిషన్ రెడ్డి
Kishan Reddy |సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలోని బట్టల షాపులతోపాటు, పలు ప్రైవేట్ ఆఫీసులకు నిలయమైన స్వప్నలోక్...
Naveen Murder Case |చర్లపల్లి జైలు నుంచి నిహారిక విడుదల!
Naveen Murder Case |తెలంగాణలో గత ఫిబ్రవరి 17వ తేదీన నల్గొండ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి నవీన్ను అతని స్నేహితుడు హరిహర కృష్ణ హత్య చేసిన తీరు తెలంగాణలో సంచలనంగా మారిన...
Delhi Liquor Scam లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఈడీ
Delhi Liquor Scam |దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై ఈడీ సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించింది. తమ...
TSPSC పేపర్ లీక్ వ్యవహారం.. అభ్యర్థులకు కేటీఆర్ కీలక హామీ
Minister KTR |TSPSC పేపర్ లీకేజీ పై నలుగురు మంత్రులు, టీఎస్పిఎస్సి ఛైర్మెన్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. TSPSC ఏర్పడిన నాటి నుండి పారదర్శకంగా 99 పరీక్షలు...
TSPSC రద్దు.. గవర్నర్ తమిళిసై ను కోరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar |తెలంగాణ బీఎస్పి చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరికాసేపట్లో గవర్నర్ తమిళిసై ను రాజ్ భవన్ లో కలవనున్నారు. టీఎస్పిఎస్సి లో చోటు చేసుకున్న ప్రశ్న పత్రాల లీకేజీ...
బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సీపీఎం నేత ఏచూరి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల సంక్షేమాన్ని వీడిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కాపలదారుగా మారిందని ఆగ్రహం...
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సర్కార్ పరిహారం
సికింద్రాబాద్(Secunderabad)లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్ట్ అనంతరం మృత దేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా సికింద్రాబాద్ స్వప్న లోక్...
బండి సంజయ్ తెలివి లేని దద్దమ్మ.. మంత్రి కేటీఆర్ సీరియస్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్(Minister KTR) స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటున్న విపక్షాలపై తీవ్ర...