రేవంత్ రెడ్డి, బండి సంజయ్కి మంత్రి KTR లీగల్ నోటీసులు
KTR |టీఎస్పీఎస్సీపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వాన్ని, తనను అప్రతిష్టపాలు చేసే కుట్ర...
ఎకరానికి పది వేల పరిహారం చాలదు: బండి సంజయ్
సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాలతో పంటనష్టపోయిన రైతులను కేసీఆర్ పరామర్శించడానికి...
కిషన్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఆడబిడ్డను చిత్రహింసలు పెడుతున్న బీజేపీ నేతలు తప్పక.. ఇంతకు రెండింతలు...
సీఎం జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. అసెంబ్లీ ఘటనపై సీపీఐ నారాయణ సీరియస్
CPI Narayana |ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య జరిగిన గొడవపై సీపీఐ నారాయణ స్పందించారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని విమర్శించారు. ఒక చట్టసభలో టీడీపీ ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం...
రేపు మరోసారి ఈడీ ఆఫీసుకు ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రెండోసారి కవిత(MLC Kavitha)ను విచారించింది ఈడీ. సోమవారం ఉదయం మొదలైన ఈడీ విచారణ దాదాపు పది గంటల సేపు కొనసాగింది. ఇదే కేసులో అరెస్టైన రామచంద్ర పిళ్లైతో...
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి.. చంద్రబాబు కీలక నిర్ణయం
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై దాడి ఘటన అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామని ప్రకటించారు. ఈ నెల 25...
రేపు ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట
ఢిల్లీ లిక్కర్ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి(Magunta Sreenivasulu Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఈడీ నోటీసులు పంపించింది. లిక్కర్ స్కామ్(Delhi...
పేపర్ లీకేజీ కేసులో ట్విస్ట్.. రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు
Revanth Reddy |టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అనేక అక్రమాలు...
రైతులను పట్టించుకోని సర్కారు మనకు అవసరమా?: షర్మిల
YS Sharmila |గత నాలుగైదు రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో భారీగా పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల్లో రైతులు పంటనష్టపోయారని ప్రతిపక్షాలు...
సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ.. ఎందుకంటే?
ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. అకాల వర్షాల కారణంగా పంటనష్టపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 5...