పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చేమో కానీ.. రాజకీయాల్లో మాత్రం నేనే హీరోని.. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు కూడా తనను విమర్శిస్తున్నారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత...
లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా (YCP MP, MLA Candidates List) ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి ఆ పార్టీ...
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు (Loksabha Elections 2024) కు నగారా మోగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం...
అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఐదో వర్థంతి సందర్భంగా కడపలో...
ఏపీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలు...
టీడీపీ-బీజేపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చేసింది. సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల సమావేశం జరిగింది. దాదాపు 8 గంటల పాటు సీట్ల సర్దుబాటుపై సమావేశం కొనసాగింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్...
ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన పార్టీ తాజాగా మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్(Kandula Durgesh)ను ప్రకటిస్తూ పార్టీ అధినేత...
ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డిని మరోసారి చేసుకుందామంటూ రాష్ట్ర ప్రజలకు కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన బహిరంగలేఖ రాశారు.
"ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు...
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్ రాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనంతరం ఝార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్న సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ...
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితదే కీలక పాత్ర అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ...
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) తాజాగా స్పీడ్ పెంచింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి పలు రాష్ట్రాల...
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender)పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar)కు...
మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత...