ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు(Chandrababu).. వైసీపీ హయాంలో అసలు శాంతి భద్రతలు అనేవే ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని...

‘నిర్లక్ష్యం వహిస్తే కఠినంగానే ఉంటా’.. చంద్రబాబు స్వీట్ వార్నింగ్

తన తీరు మార్చుకున్నానని సీఎం చంద్రబాబు(Chandrababu) తెలిపారు. గంటల తరబడి సమీక్షలు నిర్వహించే సంప్రదాయానికి స్వస్తి పలికానని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా ఉంటానని నేతలు, అధికారులను స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రంలో...

అధికారుల తీరుపై పవన్ కల్యాణ్ ఆగ్రహం..

కొందరు అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను సైతం మాయ చేసేలా వారి తీరు ఉందని అసెంబ్లీలో మండిపడ్డారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ...
- Advertisement -

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరు మృతి

చిత్తూరు(Chittoor) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మరణించగా మరో 13 మందికి...

‘నన్నైనా వదిలి పెట్టొద్దు’.. డిప్యూటీ సీఎం పవన్

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఏపీ పునఃనిర్మాణం కోసం జనసేన తన పూర్తి సమకారం అందిస్తుందని జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ఈరోజు అసెంబ్లీలో పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంఘానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా...

అమరావతికి 15 వేల కోట్లు..

Amaravati |కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత లభించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయపడనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా అమరావతి(Amaravati) అభివృద్ధికి రూ.15 వేల కోట్ల సహాయం...
- Advertisement -

‘బాబాయ్ హత్యపై ధర్నా ఎందుకు చేయలేదు’.. ప్రశ్నించిన షర్మిల

వినుకొండలో రషీద్ హత్యపై ఢిల్లీలో ధర్నా చేస్తామన్న జగన్ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల(YS Sharmila) ఘాటుగా స్పందించారు. జగన్ ఏం మాట్లాడుతున్నారా ఆయనకైనా అర్థమవుతుందా అంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. వినుకొండలో జరిగింది వ్యక్తిగత...

మదనపల్లెలో జరిగింది ప్రమాదమేనా!

Madanapalle Fire Accident | మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెవెన్యూ శాఖకు చెందిన కీలక ఫైళ్లు, కంప్యూటర్లు దగ్దమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ...

Latest news

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా తెలుగు తమ్ముళ్లు తమ గుండెల్లో పెట్టుకున్నారు. అటువంటి ఈ ముద్దుగుమ్మ గురించి తాజాగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు(Chandrababu).. వైసీపీ హయాంలో అసలు శాంతి భద్రతలు...

‘రుణమాఫీ’ అమలు ఓ సాహసమే: భట్టి

రైతు రుణమాఫీ(Rythu Runa Mafi)కి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వివరించారు. గత ప్రభుత్వం రుణమాఫీని మాటల్లోనే తప్ప చేతల్లో...

కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో రైతు రుణమాఫీ కీలకం: భట్టి

బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రైతు రుణమాఫీ(Rythu Runa Mafi)పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ అంటూ ప్రకటించిన ప్రతిసారీ...

ఆదాయాన్ని సమన్వయపరచాలి: భట్టి

Telangana Assembly | బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయ వృద్ధి తిరోగమనంలో పడిందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘‘2023-24 సంవత్సరానికి ప్రపంచ...

‘కల్లలైన నిరుద్యోగుల కలలు’

Telangana Job Calendar | నిరుద్యోగుల విషయంలో కూడా బీఆర్ఎస్ బాధ్యత మరిచి ప్రవర్తించిందని మంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామకాల విషయంలో...

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...