యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా 'ప్రసన్న వదనం(Prasanna Vadanam)’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు...
తనను కెలకొద్దు అంటూ ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడికి దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar) వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చోటా మాటలకు కౌంటర్గా హరీష్ బహిరంగ లేఖ విడుదల...
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square OTT)' మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. మార్చి 29న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకుపోయింది....
ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. మృతుడిని బీఆర్ఎస్...
గ్లోబల్ స్టార్ రామ్చరణ్(Ram Charan) గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా డాక్టరేట్...
తెలుగు హీరో మంచు మనోజ్(Manchu Manoj) తండ్రి అయ్యాడు. ఆయన భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మనోజ్ సోదరి మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. "మనోజ్–...
ఏపీ సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర 2(Yatra 2)‘ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం విడుదలైన ఈ మూవీ డిసెంట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా వైసీపీ...
RRR మూవీతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్(Ram Charan) మరో ఖ్యాతిని అందుకున్నారు. ప్రముఖ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ బిరుదు అందుకోబోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ(Vels University)...
యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా 'ప్రసన్న వదనం(Prasanna...
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...