మెగా పవర్ స్టార్ రామ్చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్(Game Changer)’మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు....
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫాం ఆహా, నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్’ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్...
తిరుపతిలో మోహన్ బాబు(Mohan Babu) జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంచు కుటుంబం చేసిన రాజకీయ ప్రసంగాలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అందులో మంచు మనోజ్(Manchu Manoj) ప్రసంగం...
ప్రస్తుతం జపాన్ టూర్లో ఉన్న దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli).. మహేష్బాబు(Mahesh Babu)తో తాను తీయబోయే చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నా తర్వాత్రి చిత్రం మొదలైంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తయింది. ప్రస్తుతం...
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం వచ్చిన 'భీష్మ' సినిమానే నితిన్ హిట్ ఖాతాలో ఉంది. ఆ తర్వాత వచ్చిన రంగ్దే, మ్యాస్ట్రో, మాచర్ల...
తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటి కల్యాణి మాజీ భర్త, దర్శకుడు సూర్యకిరణ్(Surya Kiran) కన్నుమూశారు. కొంత కాలంగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం...
ప్రతిష్ఠాత్మక 96వ ఆస్కార్ అవార్డుల(Oscar Awards) ప్రధాన కార్యక్రమం ఆదివారం రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో గ్రాండ్గా జరిగింది. ఈ ఏడాది విజేతల పేర్లను అకాడమీ ప్రకటించింది. గతేడాది విడుదలై సంచలన విజయం...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన...
ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై...
ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూడబోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ...
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో(UPSC Civil Service Results) తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటిన సంగతి తెలిసిందే. మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి...
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆర్వో కేంద్రాల వద్దకు చేరుకుని నామినేషన్లు సమర్పించారు. దీంతో నామినేషన్ల...