ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. 2018 ఏపీపీఎస్సీ గ్రూప్-1(Group1 Exam) రిక్రూట్మెంట్కు సంబంధించి కీలక ఆదేశాలు జారీచేసింది. గ్రూప్-1 పరీక్ష రద్దు చేస్తూ.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్...
తెలంగాణ గవర్నర్గా సీ.పీ.రాధాకృష్ణన్(CP Radhakrishnan) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ గవర్నర్ నియమకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రకటించారు. అనంతరం హైకోర్టు ప్రధాన...
Rain Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది....
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితదే కీలక పాత్ర అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కలిసి కవిత అక్రమాలకు...
గ్రూప్స్ పరీక్షల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ(TSPSC) శుభవార్త అందించింది. గ్రూప్- 1 గ్రూప్-2, గ్రూప్- 3 పరీక్షల షెడ్యూల్ విడుదల(Groups Exam Schedule) చేసింది. మొత్తం 563...
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న అనంతరం ఫిబ్రవరి 27 నుంచి రూ.500లకే గ్యాస్ సిలిండర్తో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఉచితం(Free...
ఇస్రో ఖాతాలో మరో విజయం దక్కింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్...
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...
పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా చేబ్రోలులోని ఆయన నివాసం నుంచి పిఠాపురం మండల పరిషత్ కార్యాలయం...
ఏపీలో ఎన్నికల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పర్చూరు వైసీపీ నేత గొట్టిపాటి భరత్(Gottipati Bharath).. తన సోదరి, దర్శి టీడీపీ...
దేశవ్యాప్తంగా ఓవైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోండగా.. మరోవైపు ఓ నియోజకవర్గంలోఎన్నికలు జరగకుండానే బీజేపీ బోణీ కొట్టింది. గుజరాత్లోని సూరత్ లోక్సభ(Surat Lok Sabha) స్థానం...
ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishnam Raju) నామినేషన్ దాఖలు చేశారు. ఉండి ఎమ్మార్వో ఆఫీసులో రిటర్నింగ్...
హైదరాబాద్(Hyderabad) పోలీసులు మందుబాబులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 23న గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సీపీ...