Vallabhaneni Vamsi | ‘నా బ్యారక్ మార్చండి’.. కోర్టుకెక్కిన వంశీ

-

వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా తాజాగా ఆయన తన బ్యారక్ మార్చాలని, లేకుంటే తన బ్యారక్‌లోకి మరికొందరు ఖైదీలనైనా పంపాలంటూ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను 6*4 అడుగుల బ్యారక్‌లో ఉంచారని, ఇందులో మంచం కూడా పట్టడం లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది కచ్ఛితంగా సోలిటరీ కన్‌ఫైన్మెంట్ కిందికే వస్తుందని వంశీ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.

Read Also: తల్లికాబోతున్న కియారా అద్వానీ..
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ఏపీ బడ్జెట్‌పై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను(AP Budget) శుక్రవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం...

Revanth Reddy | కిషన్ రెడ్డి.. తెలంగాణకు సైంధవుడిలా తయారయ్యారు

తెలంగాణకు ప్రాజెక్ట్‌లు రాకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్...