Revanth Reddy | SLBC సహాయక చర్యలపై సీఎం సమావేశం

-

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ(SLBC Tunnel) నిర్మాణ సమయంలో భారీ ప్రమాదం జరిగింది. ఎనిమిది రోజులుగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కాగా ఈరోజు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ఘటన స్థలం దగ్గరకు వెళ్లారు. అక్కడి పరిస్థితులపై నిపుణులను అడిగి తెలుసుకున్నారు. లోపల చిక్కుకున్నవారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా సహకారం కావాలా? వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

అనంతరం సహాయక చర్యలను పరిశీలించి.. వివిధ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సహాయక చర్యలను సీఎం రేవంత్(Revanth Reddy) పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని కూడా మంత్రులకు సూచించినట్లు సమాచారం.

Read Also: ఏపీ సీఐడీ మాజీ డీజీపీ సస్పెండ్.. అసలు కారణం ఇదే..
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Rushikonda Beach | బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోల్పోయిన రుషికొండ బీచ్.. ఏంటి దీని ప్రత్యేకత?

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును...

Postcard Movement | పోస్ట్ కార్డ్ ఉద్యమం షురూ చేసిన కవిత

Postcard Movement | తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన ఒక్క హామీని...