విశాఖలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం… ఎంత మంది మృతి చెందారంటే…

-

విశాఖలో ఎల్ జీ గ్యాస్ లీక్ ఘటన మరిచిపోక ముందే మరో ఘటన విషాదాన్ని నింపింది…పరవాడ పార్మాసిటిలో విషవాయువు లీక్ అవ్వడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు… సైనర్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది… ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు…

- Advertisement -

నలుగురు తీవ్ర అస్వస్తతకు గురి అయ్యారు… దీంతో వారిని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు… మృతులను షిఫ్ట్ ఇంచార్జ్ నరేంద్ర, గౌరి శంకర్ గా గుర్తించారు.. అస్వస్తతకు గురి అయిన వారు చంద్రశేఖర్, ఆనంద్ బాబు, జానకి రామ్, అలాగే సూర్యనారాయణగా గుర్తించారు…

వీరిలో హెల్పర్ చంద్రశేఖర్ పరిస్థితి విషయంగా ఉందని తెలుస్తోంది… కాగా లీకైన గ్యాస్ ను బెంజిమెడిజోల్ వెపర్ గా గుర్తించారు… ఇటీవల స్టైరన్ గ్యాస్ లీక్ మర్చిపోక ముందే పరవాడ ఫార్మాసిటీలో మళ్లీ గ్యాస్ లీక్ కావడం ఇద్దరు మృతి చెందడంతో విశాఖ వాసులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...