తన తండ్రిని తలుచుకుంటూ ట్వీట్ చేసిన వైఎస్ షర్మిల

-

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు… ఈ సందర్భంగా ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ ఘట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే షర్మిల, కుటుంబ సభ్యులు… ఈ మేరకు షర్మిల తన తండ్రి గురించి ట్వీట్ చేసింది…

- Advertisement -

ఎన్నో పథకాలతో జన హృదయాల్లో గుడి కట్టుకున్నారు. భౌతికంగా నాన్నగారు దూరమైనా.. విశాలాంధ్రప్రదేశ్ ప్రజలందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారు.
@ysjagan

#LegendYSRJayanthi #YSRForever #YSRLivesOn #YSRJayanthi #RythuDintosavam #NaloNathoYSR

మరణం లేని మహానేత. చనిపోయినా కోట్లాది ప్రజల గుండెల్లో కొలువైన నాయకుడు నాన్నగారు. మహానేత సువర్ణ పాలన ఇంకో వందేళ్లయినా గుర్తుండిపోతుంది. రైతును రాజు చేయాలనే తపన, పేదరికాని తరిమేయాలనే ఆలోచనతో నాన్న పాలన సాగింది
#LegendYSRJayanthi #YSRForever #YSRLivesOn #RythuDintosavam #NaloNathoYSR

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...