భర్త వేదింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య…

-

అత్తింటి ఇబ్బందులు తట్టుకోలేక ఒక మహిళ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది…. ఈ దారుణం జగిత్యాల జిల్లా ధర్మపురం మండలం బతికపల్లిలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… అంజిరెడ్డి శోభరాణి దంపతుల చిన్న కుమార్తెదివ్య అనే మహిళ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ గా పని చేస్తోంది…

- Advertisement -

కొద్దిరోజుల క్రితం ఆమెకు అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ రెడ్డితో వివాహం అయింది… వివాహ సమయంలో కట్నం కింద 10 లక్షలు 20 తులాల బంగారం ఇచ్చారు… పెళ్లితర్వాత దివ్య హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుండగా ఆమె భర్త గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు.. ఈక్రమంలో అదనపు కట్నం తీసుకురావాలని తన భార్యను టార్చర్ పెడుతున్నాడు…

అలాగే అత్తమామలు కూడా ఆమెను వేదిస్తున్నారు.. ఈక్రమంలో భర్త అసభ్యకర మెసెజ్ లు పెడుతూ మాన సికంగా వేదిస్తున్నాడు… దీంతో దివ్య హైదరాబాద్ నుంచి గ్రామానికి చేరుకుని అక్కడ ఆత్మహత్య చేసుకుంది… ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురు చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

లవంగాలతో ఇన్ని లాభాలా..

లవంగాలు(Cloves).. భారతదేశ వంటకాల్లో తరచుగా వాడే దినుసుల్లో ఒకటి. వీటి వల్ల...

పాకిస్థాన్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి హోదాలో పాకిస్థాన్‌లో పర్యటించడానికి సిద్ధమయ్యారు కేంద్ర విదేశాంగ శాఖ...