పోలీసులను కలిసిన అవంతి…

-

తెలంగాణలో హేమంత్ పరువు హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే… ఈకేసులో భాగంగా గచ్చిబౌలి పోలీసులను సంప్రదించారు హేమంత్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఉన్న హేమంత్ వస్తువులను తీసుకోనుంది అవంతి…

- Advertisement -

హేమంత్ ను హతమార్చేందుకు యుగందర్ రెడ్డి అవంతి ఉంటున్న ఇంటివద్ద రెక్కినిర్వహించారు… నెలరోజుల ముందు నుంచే మర్డర్ కు ప్లార్ వేశారు.. హేమంత్ హత్య కేసులో మొత్తం నిందితులు 25 మంది ఉన్నట్లుగా పోలీసుల గుర్తించారు…

నిందితులను ఐదు రోజుల కష్టడీకి కోరుతు ఎల్బీనగర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు… ఈ కేసులో భాగంగా పోలీసులు అవంతి హేమంత్ కుటుంబ సభ్యులను కలువనున్నారు… తమ కుటుంబానికి న్యాయం చేయాలని హేమంత్ కుటుంబం కోరుతోంది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...