టాలీవుడ్ లో గొప్ప వ్యక్తి రూ.500 కోట్ల భూమి దానం చేసిన తెలుగు విలన్

-

ఎవరైనా రూపాయి పోతోంది అంటే అస్సలు తట్టుకోలేరు, అలాంటి రోజులు ఇవి, మరి అలాంటిది ఏకంగా కోట్ల రూపాయల దానం అంటే ఎవరైనా నమ్మగలరా, నిజమే మన తెలుగు గడ్డపై ఇలాంటి ఓ గొప్ప వ్యక్తి ఉన్నారు, ఆయన గురించి తెలుసుకుందాం.

- Advertisement -

ఇప్పటి వారికి ఆయన తెలియదు… కాని గతంలో ఎన్టీఆర్- ఏ ఎన్నార్ చిత్రాలు అన్నీంటిలో మనకు ప్రభాకర్ రెడ్డి కనిపించే వారు.. ఆయన విలన్ వేషాలు ఎక్కువ వేశారు, దాదాపు 400 సినిమాల్లో అగ్రభాగం ఈ రోల్స్ చేశారు ఆయన, కాని తెరపై ఆయన విలన్ నిజజీవితంలో ఆయన హీరో అనే చెప్పాలి.

మందాడి ప్రభాకర్ రెడ్డి.తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో హీరోలు స్టుడియోలు, సినిమా హాళ్లు కట్టుకోవడంలో బిజీ అయిపోయారు. అప్పుడుప్రభాకర్రెడ్డి తన భూమిని సినీ కార్మికులు ఇళ్లు కట్టుకునేందుకు దానం చేశారు. ఇప్పుడు ఆ స్థలంలోనే చిత్రపురి కాలనీ ఏర్పడింది.
ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆనాడు ఆయన దానం చేశారు పది ఎకరాల భూమి, ఇప్పుడు ఎకరం 50 కోట్లు ఉంది ధర, సుమారు ఆయన పది ఎకరాలు ఇచ్చారు, అంటే దాని విలువ 500 కోట్లు…తమ కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డిని అక్కడ వారు ఎప్పటికీ మరిచిపోరు. ఆయనకు గుర్తుగా తమ కాలనీకి డాక్టర్ ఎం.ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీగా పేరు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...