మైదా పిండి గోదుమ పిండి అట్టేసింది చివరకు ఆస్పత్రి బెడ్ ఎక్కింది

-

చాలా మంది ఇంట్లో సింపుల్ గా అయిపోతుంది కదా అని అట్లు అవే దోశెలు వేస్తూ ఉంటారు, కొందరు మైదా, శనగపిండి, వరిపిండి, గోదుమపిండి, బొంబాయ్ రవ్వ కలిపి రక రకాల దోశెలు వేస్తారు, టేస్ట్ బాగుంటాయి.. కాని కొందరికి అవి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చుతాయి.

- Advertisement -

అయితే ఇలాంటి పిండి కలిపే సమయంలో జల్లించడం మాత్రం మర్చిపోతే , అది చాలా ప్రమాదకరం, అయితే నగరంలో భవాణి అనే ఆమె ఈ వర్షంలో ఇంట్లో దోశెలు వేసుకోవాలి అని ఇలా మైదా గోదుమ పిండి కలిపింది, అయితే ఆమె వాటిని జల్లించలేదు.

దాదాపు రెండు నెలలు అయింది ఆ పిండి తీసుకుని అందులో చిన్న చిన్న లార్వాలు ఉన్నాయి, ఆమె వాటిని చూడలేదు కారం కలపడంతో పిండి లో కనిపించలేదు, చివరకు ఆ దోశెలు తిన్న గంటకి కడుపులో నొప్పి మొదలైంది.. ఆస్పత్రిలో చేర్చారు, సో ఫుడ్ పాయిజన్ అయింది ఇలా ఇష్టం వచ్చినట్లు శుభ్రత లేకుండా ఫుడ్ మాత్రం తీసుకోకండి.. జాగ్రత్త..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...