జీహెచ్ఎంసీ ఫలితాలపై హీరోయిన్ కంగానా షాకింగ్ కామెంట్స్

-

జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపు జరుగుతోంది అయితే ఇక్కడ బీజేపీ అనూహ్యాంగా భారీగా ముందుకు సాగుతోంది ఇప్పటి వరకూ వచ్చిన తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో బీజేపీ దాదాపు 85 చోట్ల ఆధిక్యత చూపించింది, అయితే ఈ సమయంలో దారుణంగా కాంగ్రెస్ పార్టీ పరిస్దితి మారింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా తన ప్రభావం చూపించలేకపోతోంది.

- Advertisement -

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ ఎన్నికల కౌంటింగ్ పై స్పందించింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోందని ఆమె ట్వీట్ చేసింది. జీహెచ్ఎంసీ ఫలితాలపై ఒకరు చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. దేశంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది

ప్రియమైన కాంగ్రెస్ పార్టీ… మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి.. రోజంతా కంగనా కంగనా అంటూ నా నామ జపం చేస్తున్నాయి.. ఇలా చేస్తే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఇక చాలా క్లిష్టమైన నగరాల్లో మాత్రం బీజేపీ దూసుకుపోతోంది, విజయాలు సాధిస్తోంది అని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | పేర్లు అందుకే మారుస్తున్నాం: రేవంత్

తెలంగాణలో యూనివర్సిటీలు, సంస్థ పేర్లు మార్చడంపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)...

Journalist Revathi | రేవతి, తన్వి యాదవ్‌కు బెయిల్ ఖరారు..

జర్నలిస్ట్ రేవతి(Journalist Revathi), తన్వి యాదవ్‌కు(Tanvi Yadav) నాంపల్లి కోర్టు బెయిల్...