అక్కడ చికెన్ షాపులు క్లోజ్ 15 రోజులు నో చికెన్

-

మన దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది.. ఇప్పుడు కొత్తగా స్ట్రెయిన్ వైరస్ కూడా బెంబెలెత్తిస్తోంది.. అలాంటి వేళ తాజాగా బర్డ్ ఫ్లూ క్రమంగా వ్యాపిస్తోంది. మధ్యప్రదేశ్ లో కాకుల పాలిట మృత్యుఘంటికలు మోగిస్తోంది, చాలా ప్రాంతాల్లో పక్షులు చనిపోతున్నాయి. ముఖ్యంగా సౌత్ స్టేట్స్ పై అంత ప్రభావం చూపించలేదు కాని మిగిలిన ప్రాంతాలపై ఇది తన ప్రభావం చూపిస్తోంది.

- Advertisement -

ప్రమాదకర ఏవియన్ ఫ్లూ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లోనూ పక్షులు బర్డ్ ఫ్లూ కారణంగా నేలరాలుతున్నాయి…మధ్యప్రదేశ్ లోని మందసౌర్ ప్రాంతంలో చికెన్ షాపులు క్లోజ్ చేశారు, ఎవరూ చికెన్ షాపులు 15 రోజులు తెరవకూడదు అని తెలిపారు,సీక్రెట్ గాచికెన్ అమ్మితే ఇక జైలుకే అని తెలిపారు

కోడిగుడ్ల అమ్మకాలపైనా నిషేధం విధించారు. అయితే ఎక్కడ అయితే విస్తరిస్తుందో అక్కడ మాంసాహారం అమ్మకాలు నిషేదిస్తున్నారు, వీటికి ఒకవేళ సోకి ఉంటే అది ఆ కోడి నుంచి మనిషికి కూడా పాకే ప్రమాదం ఉంది అందుకే ఈ జాగ్ర్తత్తలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...