తేనెటీగల ముళ్ల గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి చాలా డేంజర్

-

తేనెటీగలు కుడితే ఇక ఆ మంట మాములుగా ఉండదు మనకు తెలిసిందే … ఇక తోటల్లోకి వెళ్లిన సమయంలో పొలాల దగ్గర చెట్ట మీద ఈ తేనె తుట్టలు కనిపిస్తూ ఉంటాయి.. వాటిని ఎవరూ ఏమీ చేయరు.. కొందరు పొగ పెట్టి రాత్రి వదిలేస్తారు ఉదయానికి అవి పోతాయి, ఇలా చాలా మంది వాటిని చెరదగొడతారు ఎవరైనా రాయి లాంటిది వేస్తే మాత్రం అవి నమల్ని చెల్లాచెదురు అయి కుట్టేస్తాయి.

- Advertisement -

తేనే తీసేవారు కూడా శరీరం మొత్తం జనుపనార సంచి కప్పుకుని మరీ జాగ్రత్తగా తేనే పడతారు. మందంగా ఉండే సంచి మాత్రమే తీసుకోవాలి అంటారు నిపుణులు…ఒక తేనెటీగ కుట్టినా సరే దాని ముల్లు వెంటనే లాగేయలేకపోతే అది శరీరంలో బాదిస్తుంది. ఆనొప్పి పది రోజులు అయినా తగ్గదు..వందలు వేల సంఖ్యలో ఒకేసారి తేనెటీగలు దాడిచేస్తే ప్రాణాలు పోతాయి.

తేనెటీగ కుడితే దాని ముల్లులోంచి మన ఒంట్లోకి దూరే విషం ప్రమాదకరమైన ఎలర్జీలు కలిగిస్తుంది… ఆ నొప్పి అస్సలు తగ్గదు.. ఈ ముల్లుల్లో అపిటాక్సిన్ విష పదార్థాలు ఉంటాయి. ఇలా వందల సంఖ్యలో కుడితే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. సో మనిషికి చాలా డేంజర్ అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...