వైష్ణవ్ తేజ్ దర్శకుడు క్రిష్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే – టాలీవుడ్ టాక్

-

చిరంజీవి మేనల్లుడు.. హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన  సినిమాతో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నారు, అయితే ఆయన ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేశారు అనే విషయం తెలిసిందే, అయితే దీనికి పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.. టాలీవుడ్ వార్తల ప్రకారం ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఓ అద్బుతమైన నవల ఆదారంగా ఈ సినిమా తీశారు అని తెలుస్తోంది.
 నవలలో ఎక్కువ భాగం కథ నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. ఇంజనీరింగ్ చదివిన కుర్రాడు, తన తండ్రిని ఆ గొర్రెలను కాపాడుకునే కథతో వస్తోంది ఈ సినిమా… అతను  బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు..
టాలీవుడ్ వార్తల ప్రకారం ఈ సినిమాలో రకుల్ ఓబులమ్మ అనే పాత్రను చేసిందట. ముందు ఇది ఓటీటీలో రిలీజ్ చేయలి అని అనుకున్నారు కాని ఉప్పెన్ భారీ హిట్ అవ్వడం, జనాలు థియేటర్లకు రావడంతో ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది… ఈ సినిమాను ఆగస్టులో విడుదలచేయాలని చూస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...

‘ప్రాణాలు కావాలంటే డబ్బివ్వు’.. సల్మాన్ ఖాన్‌కు మళ్ళీ బెదిరింపులు..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌(Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటికే...