Home క్రైమ్ Flash News- భద్రతా దళాల కాల్పులు..14 మంది సాధారణ పౌరుల దుర్మరణం

Flash News- భద్రతా దళాల కాల్పులు..14 మంది సాధారణ పౌరుల దుర్మరణం

0
168

నాగాలాండ్‌లో దారుణం జరిగింది. మోన్‌ జిల్లాలో ఉగ్రవాదులనుకొని సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు భద్రతా బలగాలు. జవాన్ల కాల్పుల్లో 14మంది సాధారణ పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రహంతో భద్రతాబలగాల వాహనాలను తగలబెట్టారు ప్రజలు. మోన్‌ జిల్లా తిరు గ్రామానికి సమీపంలో ఈ ఘటన జరిగింది.