కరోనా అప్డేట్: కొత్తగా 3614 కేసులు..మరణాలు ఎన్నంటే?

0
76

ఇండియాలో కరోనా మహమ్మారి పీడ విరగడైంది. దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గిపోతున్నాయి. దీనితో ప్రజలకు కాస్త ఊరటవచ్చింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 3614 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,87,875 కు చేరింది.

ఇక దేశంలో తాజాగా 89 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,15,803 కి చేరింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 40,559 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,79,91,57,486 5 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించింది.

ఇక గడిచిన 24 గంటల్లో 18,18,511 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 90. 91 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5185 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,31,513 కు చేరింది.

మొత్తం కేసులు: 42,987,875

మొత్తం మరణాలు: 5,15,803

యాక్టివ్​ కేసులు: 40,559

 కోలుకున్నవారు: 4,24,31,513