మహిళల సింగిల్స్ ఫ్రీ క్వార్టర్స్ లో సైనా, సింధు విజయకేతనం

-

మహిళల సింగిల్స్ ఫ్రీ క్వార్టర్స్ లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. అలాగే తుయ్ లిన్ గుయెన్ తో జరిగిన మ్యాచ్ లో 2-1 తేడాతో పీవీ సింధు కష్టపడి గెలిచింది. సింధు – 19-21, 21-19, 21-18 తో హుయ్ లిన్(వియత్నాం)పై గెలిచింది. సైనా -21-19,11-21,21-17 తో రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ కౌన్సిల్ పతక విజేత అయిన ఐదో సీడ్ హి బెంగ్జియావో(చైనా)పై విజయకేతనం ఎగురవేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...