క్రైమ్ Flash News: బాసరలో కలకలం..ట్రిపుల్ ఐటి విద్యార్థి సూసైడ్ By Alltimereport - August 23, 2022 0 142 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన స్టూడెంట్ సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా సురేష్ బాసరలో ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.