Sachivayala employees: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం

-

Sachivayala employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌ శుభవార్త చెప్పారు. సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కోసం గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. వారికి ముడేళ్ల తరువాత ప్రొబేషన్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు వారి ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సచివాలయ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు హామీ ఇస్తూ, హెల్త్‌ కార్డులు జారీ చేసే విధంగా సర్కారు అడుగులు వేస్తోంది. ఈ మేరకు సచివాలయాలశాఖ ఆరోగ్యశ్రీ సీఈవోకు లేఖ పంపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ కార్డులు, వాటి ప్రయోజనాలను సచివాలయ ఉద్యోగులకు వర్తించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగుల(Sachivayala employees)లో ఆనందం వెల్లువిరుస్తోంది.

- Advertisement -

Read also: ఉద్యోగులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎక్కడంటే..

భారతదేశ పోలీసు శాఖ మాదక ద్రవ్యాలపై కన్నెర్ర చేస్తోంది. ఎక్కడికక్కడ మాదక...

సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు..

Cyber Criminal Gang | సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం...