Amaravathi: అమరావతి కేసు నుంచి తప్పుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

-

Amaravathi: అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టు విచారణను నేడు చేపట్టింది. అయితే విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు లలిత్ విముఖత చూపారు. తాను లేని ధర్మాసనానికి విచారణను బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో కేసు వేరే బెంచ్‌‌కు బదిలీ అయింది. అయితే.. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వనికి లేదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టు తీర్పు పై స్టే విధించాలని ఎపీ ప్రభుత్వం పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌లో కీలక అంశాలను ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది. మరోవైపు అమరావతి(Amaravathi) రాజధాని అంశంపై రైతులు కూడా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Read also: కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ డ్రామాలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీజేపీకి జమ్మూకశ్మీర్ ఒక పావు మాత్రమే: ప్రియాంక

జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka...

ఐశ్వర్యారాయ్‌ని దూరం పెట్టిన బిగ్‌బీ ఫ్యామిలీ.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

బిగ్ బీ అమిత్ బచ్చన్(Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...