Munugode: బీజేపీపై టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

-

Munugode ByPoll live updates: బీజేపీ ఓటర్లకు మద్యం, నగదు పంపిణీ చేస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌‌కు మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ ధర్నాలు, నిరసనలు చేస్తూ.. అధికారులను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం రాత్రి నుంచి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని, అయితే ఈరోజు భారీగా నగదు పంపిణీ చేస్తూ… క్షేత్రస్థాయిలో అధికారుల పైన బెదిరింపులకు దిగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో పాటు దాసోజు శ్రవణ్, రమేష్ రెడ్డి కూడా బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని సీఈఓ వికాస్ రాజ్‌‌కు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...