APPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా

-

APPSC Group-1 Prelims postponed: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్పీ ప్రకటించింది. డిసెంబర్ 18న జరగాల్సిన పరీక్షను 2023 జనవరి 8కి పోస్ట్‌‌పోన్ చేసింది. ఈ మేరకు శుక్రవారం APPSC అధికారికంగా ప్రకటించింది. కాగా.. గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఏపీపీఎస్సీ 92 పోస్టుల భర్తీ కోసం అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...