Minister Roja: మంత్రి రోజాకు నిరసన సెగ ..సచివాలయానికి తాళం

-

Protest in nagari shock to Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో రోజాకు మరోసారి నిరసన సెగ తగిలింది. తన నియోజకవర్గంలోని వడమాలపేట మండలం పత్తిపుత్తూతులో గ్రామ సచివాలయాన్ని మంత్రి రోజా ప్రారంభించడానికి వెళ్తుండగా.. తన సోంత పార్టీలోనే ఓ వర్గం తన పై నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో సచివాలయానికి జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి తాళం వేశారు. వివరాల్లోకి వెళితే.. సచివాలయ నిర్మాణానికి 25 లక్షలు ఖర్చు చేశానని, ఇప్పటి వరకూ బిల్లులు మంజూరు కాలేదని అందుకే తళం వేశానని.. బిల్లులు తనకు ఇప్పించిన తర్వాతే తాళం తీస్తానని ఆయన అన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మురళీధర్ రెడ్డిని అరెస్ట్ చేసి వడమాలపేట పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...