Dharmapuri Arvind: కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లోనే నా ఇంటిపై దాడి

-

Mp Dharmapuri Arvind reacted to the attack on his house: ధర్మపురి ఎంపీ ఆరవింద్ తన ఇంటిపై జరిగిన దాడిపై స్పందించారు. టీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లోనే.. నా ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. అయితే.. దాడి సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు మా అమ్మను బెదిరించారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇంట్లో వస్తువులు పగలగొట్టి బీభత్సం సృష్టించారని.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కాగా.. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ శ్రేణులు ఇంటిపై దాడి చేసి ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేసి.. అనంతరం ఇంటి ముందు దిష్టిబొమ్మను దహనం చేసిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...