సికింద్రాబాద్‌ కస్తూర్బా కాలేజ్‌లో విషవాయువు లీక్

-

Gass leak in secunderabad kasturba college: సికింద్రాబాద్‌‌‌లోని మారేడ్ పల్లిలోని కస్తూర్బా కాలేజీలో ప్రమాదం జరిగింది. కాలేజ్‌లోని సైన్స్ ల్యాబ్ నుంచి విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ ఘటనతో పది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రతమత్తమైన కాలేజీ సిబ్బంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విద్యార్థులకు చికిత్స చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...