Minister Buggana Rajendra: ప్రీ బడ్జెట్‌ సమావేశానికి హాజరైన బుగ్గన

-

Minister Buggana Rajendra attends pre budget meeting at Delhi:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్వంలో ఢిల్లీలో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. విభజన పెండింగ్‌ అంశాలను ఈ సమావేశంలో మంత్రి లేవనెత్తారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు తమ తమ రాష్ట్రాల ప్రాధాన్యాలను కేంద్ర ఆర్థిక మంత్రి ముందు ఉంచారు. వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కేంద్రం ఇప్పటి నుంచే కసరత్తు మెుదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...