తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్

-

Break darshans at Tirumala Srivari Temple on December 27 are cancelled: తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 27న శ్రీవారి ఆలయంలో బ్రేక్ ద‌ర్శనాలు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు అని స్పష్టతనిచ్చింది.

- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు.  అందుకే ఆరోజున బ్రేక్ ద‌ర్శనాలు రద్దు చేస్తున్నట్టు ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి TTDకి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Read Also: హ్యాపీ లైఫ్ కోసం ఈ 12 రూల్స్ పాటించాల్సిందే!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...