ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు 

-

Telangana High Court Transfers MLAs Poaching Case to CBI: తెలంగాణ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ సంచలనానికి తెరతీసిన ఈ కేసు నేడు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో సీబీఐ విచారణకు అనుమతిస్తూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, కేసును విచారించే అర్హత లేదంటూ.. విచారణను సీబీఐకి బదిలీ చేయాలంటూ ప్రతివాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సోమవారం ఉదయం నుండి హైకోర్టులో వాదనలు జరగగా.. సాయంత్రం కేసును సీబీఐకి బదిలీ చేస్తూ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.

Read Also:
మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట తీవ్ర విషాదం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...