Mobile Phone Blast: కాల్ మాట్లాడుతుండగా పేలిన మొబైల్ ఫోన్

-

Mobile Phone Blast: ఓ యువకుడు కాల్ మాట్లాడుతుండగా మొబైల్ పేలిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో సదరు యువకుడి వేలికి గాయమైంది. వివరాల్లోకి వెళితే అమ్రోహా జిల్లాలోని నౌగావా సాదత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిజాంపూర్ గ్రామానికి చెందిన హిమాన్షు.. తన బంధువుతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా మొబైల్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో యువకుడి వేలికి గాయమైంది. మొబైల్ పూర్తిగా కాలిపోయింది. కాగా తాను మొబైల్ కొని నాలుగు నెలలే అయిందని హిమాన్షు తెలిపాడు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kancha Gachibowli Lands | కంచె గచ్చిబౌలి భూములలో ‘సుప్రీం’ కమిటీ తనిఖీలు

వివాదాస్పద కంచ గచ్చిబౌలి భూములపై(Kancha Gachibowli Lands) సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్...

Donald Trump | పన్నులపై ట్రంప్ యూ టర్న్.. చైనా కి మాత్రం భారీ జలక్

అమెరికా వాణిజ్య విధానంలో బుధవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో...