Rashmi Gautam: యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం 

-

Rashmi Gautam: బుల్లితెర స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన అమ్మమ్మ ప్రమీలా మిశ్రా శుక్రవారం మరణించినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది రష్మీ. ఆమె అనారోగ్యంతో కన్నుమూసినట్టు తెలిపింది. ‘ఈరోజు మా గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రాకు(Pramila Mishra) కుటుంబ సభ్యులం అందరం కలిసి బాధాతప్త హృదయంతో తుది వీడ్కోలు పలికాము. ఆమె చాలా స్ట్రాంగ్ విమెన్. మాపై ఆమె ప్రభావం ఎంతో ఉంది. భౌతికంగా ఆమె మా నుండి దూరమైనప్పటికీ ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉండిపోతాయి. ఓం శాంతి’… అంటూ రష్మీ(Rashmi Gautam) తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది.

- Advertisement -

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...