చిన్నారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ‘గోరుముద్ద’ పథకంపై కీలక నిర్ణయం

-

రాష్ట్రంలో ఏ ఒక్క చిన్నారి కూడా రక్తహీనతతో, పౌష్టికాహార లోపంతో బాధపడకూడదు అనే ఆలోచనతో సీఎం జగన్ ‘గోరుముద్ద’ పథకాన్ని తీసుకువచ్చారు. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు, పౌష్టిక ఆహారాన్ని కూడా అందించడమే ఈ పథకం లక్షణం.

- Advertisement -

ప్రతిరోజూ వివిధ వంటకాలతో పాటు గుడ్డు, చిక్కీ, పాయసంతో చిన్నారులకు భోజనం అందిస్తున్నారు. కాగా సీఎం జగన్ మరో అడుగు మందుకు వేసి వారానికి 3 సార్లు రాగి మాల్ట్‌ అందించాలని నిశ్చయించుకున్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా మార్చి 1 నుంచి పిల్లలకు రాగి మాల్ట్ అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...