HYD: ఈ-రేసింగ్ వేళ అనూహ్య ఘటన.. ట్రాక్ పై ఆ వాహనాలు!!

-

e-racing Hyderabad: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద కొనసాగనున్న ఈ రేసింగ్ కార్ల ట్రాక్ పై గందరగోళం నెలకొంది. పోటీ కోసం సిద్ధం చేసిన ట్రాక్ పైకి అనూహ్యంగా సాధారణ వెహికల్స్ వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అధికారులు కంగుతిన్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయినా.. రేసింగ్ ట్రాక్ పైకి సాధారణ వెహికల్స్ రావడంతో అధికారులు సీరియస్ అయ్యారు. వాహనాలు అనుమతించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు. కాగా ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడడంతో ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...